రామాయణం

బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాంబ్రాహ్మణానాం మహాభాగ

వేదాధ్యయన శాలినాం  ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శత సంకులాః

దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యా మహే వయం రామస్య వచనం

శ్రుత్వావిశ్వామిత్రో మహామునిః నివేశమ కరోద్దేశే వివిక్తే సలిలాన్వితే


” జనక మహారాజు చేసే యాగాన్ని చూడడానికీ , యాగంలో పాల్గొనడానికీ వచ్చిన వేద పండితులు వేల సంఖ్యలో ఉన్నారు . వచ్చిన ఋషుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు . వచ్చిన వారితో , వారి వాహనాలతో విడిది స్థలమంతా నిండిపోయి ఇరుకుగా కనిపిస్తోంది . మనం విడిది చేయడానికి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించండి మహాత్మా ” అని శ్రీరాముడు , విశ్వామిత్రునితో పలికాడు .
IMG_5019

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి